2026 నేపాల్ అల్లర్ల సమయంలో మసీదుపై కాషాయ జెండా ఎగురవేశారంటూ 2020 నాటి ఢిల్లీ వీడియోని షేర్ చేస్తున్నారు
Fact-checked by FindFake · 6 August 2026
27 జూలై 2026న నేపాల్లోని సున్సరీ జిల్లాలో మతపరమైన కార్యక్రమాల సందర్భంగా హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో మతపరమైన హింస చెలరేగింది. ఈ ఘర్షణలు మధేష్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాలకు వ్యాపించడంతో, అధికారులు కర్ఫ్యూలు విధించారు. అదనపు భద్రతా సిబ్బందిని మోహరించి పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. ఈ హింసాకాండలో భద్రతా సిబ్బందితో సహా పలువురు గాయపడగా, బాధ్యులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, ఒక వ్యక్తి మసీదు పైన ఉన్న జెండాను [...]
The post 2026 నేపాల్ అల్లర్ల సమయంలో మసీదుపై కాషాయ జెండా ఎగురవేశారంటూ 2020 నాటి ఢిల్లీ వీడియోని షేర్ చేస్తున్నారు appeared first on FACTLY.
Sources
- FACTLY · 6/8/2026
Where it spread
- rss:factly.in
Think you've seen manipulated media?
FindFake lets anyone in India verify a suspicious image or video and protect their identity from synthetic media.
Verify media on FindFake →