MisinformationConfirmed fake95% confidence
జార్జియా మెలోనిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఇటలీ ఎంబసీ ఖండించిందంటూ ప్రచారంలో ఉన్న ఈ ప్రకటన ఫేక్
Fact-checked by FindFake · 18 August 2026
13 ఆగస్టు 2026న ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై విమర్శలు చేస్తూ, వేదికపై ఉన్న పార్టీ నేత సందీప్ దీక్షిత్ను రాహుల్ గాంధీ సరదాగా ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని ఉద్దేశిస్తూ వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఇటలీ ప్రధాని పట్ల ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని భారతదేశంలోని ఇటలీ రాయబార కార్యాలయం ఒక అధికారిక ప్రకటన జారీ [...]
The post జార్జియా మెలోనిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఇటలీ ఎంబసీ ఖండించిందంటూ ప్రచారంలో ఉన్న ఈ ప్రకటన ఫేక్ appeared first on FACTLY.
Sources
- FACTLY · 18/8/2026
Where it spread
- rss:factly.in
Think you've seen manipulated media?
FindFake lets anyone in India verify a suspicious image or video and protect their identity from synthetic media.
Verify media on FindFake →